AMARAVATHI

తాను అరెస్ట్ అయితే భార్యను సీ.ఎంని చేసేందుకు ప్రయత్నాలు?

అమరావతి: హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి..జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పనా సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.. సీఎం హేమంత్ సొరేన్ తన స్థానంలో భార్యకు పగ్గాలు అప్పచెప్పేందుకు పావులు కదుపుతున్నాట్లు సమాచారం..భూ కుంభకోణం,, మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.. దీంతో ఆయన అదృశ్యమయినట్టు వార్తలు వచ్చాయి.. అయితే ఆయన రాంచీలోనే ఉన్నట్టు తెలుస్తొంది..తాజా పరిణామాల నేపథ్యంలో సీ.ఎం హేమంత్ సొరేన్ సొరేన్ అధ్యక్షతన రాంచీలో JMM నాయకులు సమావేశం అయ్యారు..హేమంత్ సొరేన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు..(గతంలో బీహార్ లో లాలుప్రసాద్ యాదవ్ నడిపించిన రాజకీయం) ఒకవేళ హేమంత్ సొరేన్ అరెస్టై జైలుకెళితే ఆయన భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై సమావేశంలో చర్చిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..ఎమ్మెల్యేలు అందరూ రాజధానిలోనే ఉండాలని తమ పార్టీతో పాటు కూటమి భాగస్వాములైన కాంగ్రెస్,, ఆర్జేడీల ఎమ్మేల్యేను అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కోరడం ఈ వార్తలకు బలానిస్తున్నాయి..కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టానికి JMM ప్రయత్నిస్తొందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు.. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో JMM 31, CONG 16 మంది సభ్యులను కలిగివున్నాయి. RJDకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష BJPకి 25, జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2, ఇతరులు నలుగురు ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

49 mins ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

7 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

21 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

21 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.