లిక్కర్ అమ్మకాలపై వస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లుతున్నాయి-ఆనం||Nellore news

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సంక్షమ పథకాలు అమలు చేసేందుకు ప్రతి మంగళవారం అప్పు తీసుకుని వస్తే కాని రోజు గడవని పరిస్థితి దాపురించిందని,, సంక్షేమ పథకాలు అందుకుంటున్న

Read more

నగరంలో శానిటేషన్ మరో నెలలో చాలా మెరుగు పడుతుంది-కమీషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగరంలో శానిటేషన్ మెరుగ పర్చేందుకు పలు చర్యలు చేపట్టేమని,,మరో నెల వ్యవధిలో శానిటేషన్ ఒక కొలిక్కి వస్తుందని నగరపాలక సంస్థ కమీషనర్ వికాస్ మర్మత్ చెప్పారు.సోమవారం

Read more

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు.. తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది.

Read more

సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం జరిగింది-రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: ఒడిశా చోటు చేసుకున్న రెండు రైళ్ల ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు..ఇది ప్రమాద వశాత్తు జరిగిందికాదని,,సిగ్నలింగ్ పాయింట్

Read more

నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తన చర్యలను వేగవంతం చేసినట్లు తాజా చర్యలను చూస్తే ఆర్దమౌతుంది..శుక్రవారం అధికారుల బదిలీ ప్రక్రియపై

Read more

రాష్ట్రంలో మారనున్న రాజకీయ పొత్తుల లెక్కలు-అమిత్ షా ను కలవనున్న చంద్రబాబు ?

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం(నేడు) సాయంత్రం ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్

Read more

నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదు-చిరంజీవి

హైదరాబాద్: తాను క్యాన్సర్ బారినపడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికాను అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు..శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు..స్టార్ హాస్పిటల్ నిర్వహించిన

Read more

ప్రమాదం జరగడం దురదృష్టకరం-రైలు ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు-ప్రధాని మోదీ

అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటన స్థలానికి శనివారం మధ్యహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుని పరిశీలించారు..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూన్న

Read more

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక

అమరావతి: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై నిపుణుల బృందం రైల్వేశాఖకు ప్రాథమిక నివేదిక అందచేసింది..సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం కారణమని సౌత్ ఈస్ట్

Read more

స్వచ్చంద రక్తదానం చేసిన ఒడిస్సా ప్రజల మానవత్వం మరిచిపోలేనిది-సీ.ఎస్.పీకే జెనా

అమరావతి: ఒడిస్సా లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మరణించిగా,,అంత కంటే ఎక్కువ సంఖ్య ప్రయాణికులు తీవ్రగాయాలు పాలైయ్యారు..ఒడిస్సా ప్రజలు

Read more