అమరావతిం ప్రపంచ వేదికపై భారతదేశం విశ్వగురూ అని,, ప్రపంచానికి పెద్దన్నలాంటిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ వ్యాఖ్యనించారు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఫ్రెంచ్ పర్యటన సందర్భంలో శుక్రవారం ప్రధాని మోదీతో, ఇమ్మాన్యూయేల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోలను అందించారు..“ప్రపంచ చరిత్రలో భారత్ ఒక దిగ్గజదేశం.. భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్న దేశం..మాకు వ్యూహాత్మక భాగస్వామి, మిత్ర దేశం” అని తను ఇచ్చిన ఫొటోలపై మాక్రాన్ రాశారు..అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఈ సంవత్సరం 14వ జూలై పరేడ్,కు భారతదేశాన్ని గౌరవ అతిథిగా స్వాగతించడం మాకు చాలా సంతోషకరం” అన్నారు..ప్రధాని మోదీ ఎదురుపడగానే ఆప్యాయంగా కౌగిళించుకుని స్వాగతం పలికారు..ఇదే సమయంలో భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు విమానలు,, 3 డిజిల్ సబ్ మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం,ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆవగాహనకు రానున్నట్లు సమాచారం..రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు.. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.