అమరావతి: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.. అదివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ BSP అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తాడని ఆమె వెల్లడించారు.. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు అయిన ఆకాష్ 2019లో మాయావతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్ని తనై వ్యవహరించారు..2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..ఆకాష్ ఆనంద్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు..బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్ కి పార్టీలో మంచి పేరుంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.