నెల్లూరు: నెల్లూరు, ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం బూదడ వద్ద V KAVERI, NL 07-B0720 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది..గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి వినుకొండకు వస్తుండగా మర్రిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా గేదె(బర్రె) వచ్చింది..దానిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికి,,గెదెను ఢీ కొంటూ బస్సు బోల్తా పడింది..ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.. బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి..స్థానికులు సమాచారంతో పోలీసులు గాయపడ్డ వారిని 108 సహాయంతో ఉదయగిరి,,ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ప్రయాణికులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.