నెల్లూరు: చేనేత కార్మికులకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ అన్నారు..జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ ఆవరణలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను కలెక్టర్,రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ యం.ఆదిలక్ష్మి,తో కలసి ప్రారంభించారు..అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు దేశ వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు..దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మనదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులనే వినియోగించాలని జాతిపిత మహాత్మాగాంధీ పిలుపునివ్వడం జరిగిందన్నారు..ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్, ప్రజలకు సూచించారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు ఈరోజు ఎదో ఒక చేనేత వస్త్రాన్ని కోనుగోలు చేయాలని, ఈ విధంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం వలన చేనేత రంగాన్ని ప్రోత్సహించిట్లు అవుతుందన్నారు.
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
This website uses cookies.