అమరావతి: లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకి టియర్ గ్యాస్ ను వదిలారు..రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.. దీంతో వెంటనే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు.. ఏం జరుగుతుందొ ఆర్దంకాక ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు..ఇందులో ఓ ఆగంతకుడు స్పీకర్ వైపు ఛైర్ వైపు పరిగెత్తాడు..పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. 2001లో పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది..ఆ దాడి జరిగి 22 సంవత్సరాలు అవుతున్న సమయలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది.. సభలో పార్లమెంట్ సభ్యులు కూర్చునే బల్లలపైకి ఎక్కి అన్ని చోట్లా తిరుగుతూ ఉన్న విజువల్స్ పార్లమెంట్ సీసీటీవీలో రికార్డ్ అయింది..జీరో హవర్ జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆగంతకులు షూ నుంచి టియర్ గ్యాస్ వెలువడినట్లు పోలీసులు భావిస్తున్నారు.. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు..ఈ ఘటనతో పార్లమెంట్ ఆవరణ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోయింది.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.