అమరావతి: ఇటీవలికాలంగా లోన్యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్యాప్ నిర్వాహకుల బెదిరింపు కాల్స్పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.1930 కాల్ సెంటర్ ఫోన్ చేసి, బాధితులు ఫిర్యాదు చేయవచ్చని హోంశాఖాధికారులు తెలిపారు. కాల్ సెంటర్ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని పౌరులకు హోం శాఖ కీలక సూచనల చేసింది. ఆకర్షించే లోన్ మెసేజ్ల లింక్లు ఓపెన్ చేయొద్దని సూచించింది. ఫోన్లలోని – కాంటాక్ట్, అడ్రస్, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని సూచించింది.అదిరే ఆఫర్స్ అంటూ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.విలువైన జీవితాలను ఇలాంటి విషయాల కోసం బలి చేసుకోవద్దని కోరింది.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.