CRIME

యువతిపై యాసిడ్ దాడి-పరిస్థితి విషమం

అమరావతి: ఢిల్లీలో ఓ యువకుడు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే…

1 year ago

మిస్ట్ కాల్స్ లిప్ట్ చేసినందుకు రూ.50 లక్షలు గల్లంతు

స్విమ్ స్వాప్ టెక్నాలాజీ.. అమరావతి: దేశంలోని జమ్తారాలో మోసగాళ్ళు, OTP కోడ్‌లను కూడా అడగకుండా వారి డబ్బును మోసం చేయడానికి అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఓ కేసులో…

1 year ago

MLC కల్వకుంట్ల కవిత విచారణ ముగించిన సిబీఐ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కల్వకుంట్ల కవితను ఆదివారం CBI-DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని…

1 year ago

ఆటో బాంబ్ పేళ్లులపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది-DGP సూద్

అమరావతి: కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బాంబ్ పేళ్లులపై వేంగగా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, కేరళ…

1 year ago

మంగళూరులో ఆటోలో పేలుడు-ఉగ్రవాద చర్యే-డీజీపీ

అమరావతి: కర్ణాటక రాష్ట్రం మంగళూరులో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కంకనాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన…

1 year ago

జీఎస్టీ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులమంటూ రూ.28 కోట్ల మోసం

హైదరాబద్: GST డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారులమంటూ  నగరంలోని వివిధ వర్గాల వ్యాపారల వద్ద దాదాపు రూ.28 కోట్లను నొక్కేసిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ SOT పోలీసులు అరెస్ట్…

1 year ago

లైగర్ మూవీకి విదేశీ నిధుల పెట్టుబడులపై పూరీ,ఛార్మిలనుప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్: లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిలను గురువారం ఉదయం నుంచి విచారించారు. హైదరాబాద్ కు వచ్చిన వీరిద్దరూ ఈడీ…

1 year ago

అఫ్తాబ్‌కు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చిన కోర్టు

అమరావతి: తన ప్రియురాలు శ్రద్ధాను అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇస్తూ,శ్రద్దా వాకర్ హత్య కేసులో మరిన్ని నిజాలు రాబట్టేందుకు…

1 year ago

హైదరాబాద్ పెట్రోల్ బంకులో స్మార్ట్ మీటర్ మోసం

హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులు వాహనదారులను మోసం చేస్తున్నే వున్నాయి.ఇలా మోసాలు బయటపడినప్పడు కొన్ని బంకులను అధికారులు సీజ్ చేస్తుంటే,మరి కొన్ని బంకులు రాజకీయ…

2 years ago

9 సంవత్సరాల బాలికపై లైగింక వేధింపులు-కార్పొరేట్ స్కూల్ లో దారుణం

నెల్లూరు: నెల్లూరు నగరంలోని OWEL14 అనే కార్పొరేట్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది.4వ తరగతి చదువుతున్న 9 సంవత్సరా బాలికపై,PROగా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి…

2 years ago

This website uses cookies.