నెల్లూరు: వైకుంఠ ఏకాదశి సందర్బంగా నగరంలోని తల్పగిరి రంగనాయకులస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది.వేకువజామున 2.46 నిమిషాలకు భక్తులు స్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. పవిత్ర పర్వదినం కావడంతో…
తిరుపతి: జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు,…
తిరుమల: తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు కెఆర్.నారాయణమూర్తి, అయన సతీమణి కెఎన్.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను…
అమరావతి: శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో 43.08 కోట్ల రూపాయతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్ ను రిబ్బన్ కట్…
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 27వ తేదీ మంగళవారంనాడు కోయిల్…
అమరావతి: హిమగిరిల్లో కొలువై వున్న కేదార్నాథుడి పేరు తలుచుకుంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.. సంవత్సరంలో 6 నెలలు గుడి తీసివుంటే,,మరో 6 నెలలు మూసి ఉండే ప్రసిద్ధ…
తిరుమలి: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 15వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు…
అమరావతి: శబరిమల అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు,స్వామిని దర్శించుకునేందుకు ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్ల సంఖ్య లక్ష దాటింది.భక్తుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడంతో,వారిని నియంత్రించేందుకు పోలీసులు…
తిరుమల: 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేస్తారు.…
శ్రీకాళహస్తీ: భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బ్రెజిల్ కు చెందిన భక్తులు సోమవారం శ్రీకాళహస్తీకు చేరుకున్నారు.దాదాపు 22 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు.పూజారులు…
This website uses cookies.