AMARAVATHICRIME

దిల్లీలోని తిహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ-గ్యాంగ్​స్టర్​ టిల్లు తాజ్​పురియా హత్య

అమరావతి: గ్యాంగ్ స్థార్స్ మధ్య ప్రతీకార దాడులు,హాత్యలు జరుగుతుంటాయి..అయితే జైలులో ఖైదీగా వున్నగ్యాంగ్ స్థార్ ను అత్యంత దారుణంగా హాతమర్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లోలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది..ఢిల్లీ అదనపు డిసీపీ అక్షిత్ కౌశల్ తెలిపిన వివరాల ప్రకారం….2015లో ఓ కేసులో అరెస్టైన గ్యాంగ్ స్థార్ టీల్లు తాజ్ పూరియా, అప్పటి నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు..మంగళవారం తోటి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మరో గ్యాంగ్ స్థార్ యోగిష్ తుండా,తన అనుచరులతో కలసి టీల్లు తాజ్ పూరియాపై విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతో దాడి చేశారు..ఘటనలో టీల్లు తీవ్రంగా గాయాపడ్డారు..ఆప్రమత్తమైన జైలు అధికారులు,టీల్లును,ఘర్షణలో గాయపడిన ఇతర ఖైదీ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు..ఆసుపత్రికి తీసుకుని వచ్చే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు..ఘర్షణలో గాయపడిన మరో ఖైదీ రోహిత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు.

టీల్లు హాత్య పూర్వపరాలు:- (ఢిల్లీలో క్రిమినల్ గ్యాంగ్ ను లీడ్ చేస్తున్న గ్యాంగ్ స్టార్ట్ టిల్లు తాజ్ పూరియాకు,,ఢిల్లీకే చెందిన మరో గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగితో శత్రుత్వం వుంది.. 2021లో ఓ కేసు నిమిత్తం ఢిల్లీలోని రోహిణి కోర్టులో హాజరైన గోగిని,,లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాదాపు 34 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపి హతమర్చారు..ఈ హాత్య పథకంను తీహార్ జైలు నుంచి టిల్లు ఫోన్ ద్వారా పర్యవేక్షించినట్లు ఆరోపణలు వున్నాయి.. మంగళవారం టిల్లుపై దాడి చేసిన యోగేష్,, గోగి గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ అని పోలీసుల ప్రాథమిక సమాచారం..గోగి హత్యకు ప్రతీకారంగానే యోగేష్,,టిల్లును హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. తీహార్ జైలులో ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి..జైలు శిక్ష అనుభవిస్తున్న లేక ట్రయిల్ పై జైలులో వున్న ఖైదులను ఘర్షణ పేరుతో హాత్య చేసిన ఉదాంతలు,,ఖైదీలకు ఫైవ్ స్థార్ సౌకర్యలు కల్పించిన ? కల్పిస్తున్న సంఘటనలు అనేకం వున్నాయి..ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏలాంటి సమాధానం ఇస్తుంది అనేది వేచి చూడాలి??)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *