అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయిన సంగతి విదితమే..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు…కరోనా సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం చెన్నై అల్వార్పేటలోని కావేరీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది.ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది..ఈ సందర్భంగా ప్రజలందూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,,తప్పని సరిగా మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ లు వేసుకోవాలని కోరారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.