అమరావతి: దాదాపు రెండు దశాబ్దల క్రిందట నక్సల్స్ మూసివేయించిన ఓ రామాలయాన్ని తిరిగి సోమవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు తెరిచారు..నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని లఖాపాల్, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు..ఈ గుడిలో ఎలాంటి పూజలు చేయకూడదని 2003లో నక్సల్స్ ఈ ఆలయాన్ని మూసివేశారు..వారి బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 21 సంవత్సరాల పాటు ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులను తెరిచేందుకు ధైర్యం చేయలేదు.. నక్సల్స్ (మావోయిస్టులను) ఏరివేత కార్యక్రమంలో బాగంగా CRPF 74వ బెటాలియన్ కోసం లఖాపాల్ క్యాంప్ ను కేరళపెండా గ్రామానికి సమీపంలో 2023లో ఏర్పాటు చేశారు… CRPF బెటాలియన్ ఈ ప్రాంతంలో వుండడంతో నక్సల్స్ ప్రభావం క్రమేపి కనుమరుగు అవుతూ వస్తొంది..దింతో తమ గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం గురించిన CRPF సిబ్బందికి గ్రామస్థులు తెలిపారు.. CRPF ఉన్నతధికారులు ఆలయాన్ని తిరిగి తెరిపించి ఎప్పటిలాగే పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు..తాళం వేసి ఉన్న మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు..అనంతరం సదరు గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గుడిని బాధిత గ్రామ పెద్దలకు అప్పగించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.