అమరావతి: ఎన్నికల నిబంధనల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం,,శాంతి భద్రతలను విషయంలో విఫలం అయ్యరంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఇటీవల రాష్ట్రంలో బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
అధికారులు:- 1.కృష్ణా జిల్లా కలెక్టర్-డి.కె.బాలాజీ,,2.అనంతపురం కలెక్టర్-వి.వినోద్కుమార్,,3. తిరుపతి కలెక్టర్ – ప్రవీణ్కుమార్,,4.గుంటూరు ఐజీ-సర్వశ్రేష్ఠ త్రిపాఠి,,5.ప్రకాశం జిల్లా ఎస్పీ-సుమిత్ సునీల్,,6.పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్,,7.చిత్తూరు ఎస్పీ-మణికంఠ చందోలు,,8.అనంతపురం ఎస్పీ- అమిత్ బర్దార్,,9.నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్ హఫీజ్ లు గురువారం రాత్రి 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.