NATIONAL

డాక్టర్ జకీర్ నాయక్ మాట్లాడిన దానికి ఎక్కవగా నుపుర్ శర్మ మాట్లాడలేదే-రాజ్ థాకరే

భేషరతుగా మద్దతు ఇస్తున్నాను..

అమరావతి: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి బీజెపీ నుంచి బహిష్కరించబడిన నేత నుపుర్ శర్మకు తాను భేషరతుగా మద్దతు ఇస్తున్నానని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధినేత రాజ్ థాకరే అన్నారు..మంగళవారం పార్టీ సమావేశం సందర్బంగా అయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ వంటి నేతలు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని, వారిని వదిలేసి నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు అడగడం సమంజసం కాదన్నారు..ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు? ఆమే ఏం తప్పుగా మాట్లాడలేదు కదా ? మరి జకీర్ నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు ? MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు ఎవరూ నోరు మెదపరు ? నేను నుపుర్ శర్మను మద్దతు ఇస్తున్నాను. భేషరతుగా నా సహకారం ఆమెకు ఉంటుంది’’ అని రాజ్ థాకరే స్పష్టం చేశారు..

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా రాజ్ థాకరే విమర్శలు చేస్తూ, బాలాసాహేబ్ పాటించిన విలువల్ని ఉద్ధవ్ థాకరే పాటించడం లేదని మండిపడ్డారు.. నేను శివసేనలో ఉన్నప్పుడు బాలాసాహేబ్ ఎలా వ్యవహరించేవారో నాకు తెలుసు. ఏ పార్టీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికే ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేవారు.మరి ఇలాంటి విధానం ఇప్పుడెలా మారింది ? ఎన్నికల ప్రచారంలో కూడా ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని మోదీ, అమిత్ షా స్పష్టంగానే చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఎన్నికలు ముగిశాక ఎలా వచ్చింది?’’ అని థాకరే ప్రశ్నించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

19 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

19 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

21 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

21 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

2 days ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.