హైదరాబాద్: అగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది..తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి ఆగస్టు 1వ తేది నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నమని నిర్మాత దిల్ రాజు తెలిపారు..ప్రస్తుతం దాదాపు 30 సినిమాల షూటింగ్స్ రన్నింగ్ లో ఉన్నాయని,,రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవన్నారు..అన్నీ సమస్యలను పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు..మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది 24 క్రాప్ట్స్ మాట్లాడిన తరువాత వెల్లడిస్తామని దిల్ రాజు తెలిపారు..
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.