నీతి అయోగ్ సమావేశం..
అమరావతి: పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు.. అదివారం దిల్లీ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి అయోగ్ ఏడవ పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు..ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు..జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య అమలు,, జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య,, పట్టణ పాలన దృష్టి కేంద్రికరించాలని ప్రధాని కోరారు..కొవిడ్ సంక్షోభం సమయంలో,,భారత సహకార సమాఖ్యవాదం, సమాఖ్య నిర్మాణం ప్రపంచ దేశాలకే నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు..ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సూచనలు చేశారు..సమావేశం ఆర్ధవంతంగా జరిగిందని,,NEP 2020,G-20, ఎగుమతుల ప్రాధాన్యంపై చర్చ జరిగిందని నీతి ఆయోగ్ CEO పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు..కొవిడ్ సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని,, 2047 లక్ష్యాల గురించి ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు..
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.