అమరావతి: కేంద్ర ప్రభుత్వం కరోనా బూస్టర్ డోస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 సంవత్సరాలు మధ్య వయస్సు వున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ అందించాలని,,ఈ ప్రక్రియ జులై 15వ తేది నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోస్ డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు తెలిపారు..దేశంలో వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు..రెండు డోసులు కేంద్రమే ఉచితంగా అందించగా కొంత మంది డబ్బు చెల్లించి మూడో డోస్ను వేయించుకున్నారు..దేశంలో ఇప్పటి వరకు 199.12 కోట్లకు పైగా డోసుల కరోనా వ్యాక్సిన్ అందజేశారు..ప్రతి రోజు 11 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.. మూడవ డోసు ఫ్రీగా వేయనుండడంతో,,వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది..
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
This website uses cookies.