AMARAVATHI

సుప్రీమ్ కోర్టులో నేటి నుంచి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి-సీ.జే

అమరావతి: వేసవి సెలవులు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు సోమవారమే పునఃప్రారంభమైంది..సుప్రీమ్ కోర్టులో నేటి నుంచి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు..5 కోర్టు గదుల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చామని,,బార్ రూమ్స్ లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు..డిజిటైజేషన్ దిశగా ఇది ముందడుగు అని,,ఇక నుంచి చట్టానికి సంబంధించిన పుస్తకాలు పేపర్లు కనిపించవన్నారు..ఇదే సమయంలో తాము పుస్తకాలు, పేపర్లపై ఆధారపడడం లేదని,,అర్ధం కాదని స్పష్టం చేశారు..కోర్టుకు వచ్చే లాయర్లు, మీడియా వ్యక్తులు సహా ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవంచ్చని సుప్రీంకోర్టు అధికారులు పేర్కొన్నారు..చీఫ్ జస్టీస్ కోర్టుతో సహా 2.3.4.5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు..కోర్టు కారిడర్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటిన్ సహా ప్రెస్ లాన్-1.2 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

11 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

11 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

17 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.