BUSINESS

ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ

అమరావతి: గౌతమ్ అదానీ శుక్రవారం నాటికి ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నమోదు అయ్యాడు..వ్యాపారవేత్త అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్,,లూయిస్ విట్టన్ యొక్క బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లను అధిగమించి $154.5 బిలియన్ల నికర విలువతో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు..ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే. స్టాక్‌ మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి..ఫోర్బ్స్‌ వివరాల ప్రకారం.. అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు శుక్రవారం రాణించాయి. దీంతో ఆయన సంపద 5.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *