అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా సోమవారం నార్త్,,సెంట్రల్ గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు ఈనెల 1వ తేదిన జరిగిన విషయం విదితమే. గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాధరణ ఓటర లాగే క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు.ఎగ్జిట్ పోల్స్ ఆంచనాల ప్రకారం మళ్లీ బీజెపీనే అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తుంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.