అమరావతి: కాపుల రిజర్వేషన్స్ కోసం అమరావణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎం.పి హరిరామజోగయ్యతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడడంతో అయన కాపు జెఏసి సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి.రాము అందిచిన నిమ్మరసం త్రాగి దీక్ష విరమించారు.వయస్సు,ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలిని కోరినట్లు పవన్ తెలిపారు.బలమైన పోరాటాలు చేయగల సమర్గులు,అనుకున్నది సాధించే పట్టుదల వున్న వ్యక్తి,లక్ష్యం సాధించాలి అంటే ముందుగా మీరు ఆరోగ్యం వుండాలని కోరినట్లు పేర్కొన్నారు..కాపు రిజర్వేషన్లపై ఈ పద్దతిలో కాకుండా చట్టం ద్వారా పోరాటం చేయాలని కోరారు.
హరిరామజోగయ్య:- పవన్ కళ్యాణ్ నాకు దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు.వారి సలహా మేరకు నేను దీక్ష విరమిస్తున్నాను అని,,రిజర్వేషన్లపై హైకోర్టులో పోరాడుతాను అని జోగయ్య తెలిపారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.