DISTRICTS

తిరుమలలో 30 నిమిషాల పాటు భారీ వర్షం-సేద తీరిన భక్తులు

తిరుపతి: వేసివి ఎండలకు తట్టుకొలేకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజల భయపడిపోతున్నారు..ఐఎండి ప్రకటించినట్లుగానే గురు,శుక్రవారాల్లో తేలికపాటి జల్లులు రాష్ట్రంలో కురుసే అవకాశం వుందని పేర్కొంది..గురువారం మధ్యాహ్నం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది.. తిరుమల కొండపై భారీ వర్షం పడింది..అప్పటి వరకు ఉక్కతో అల్లాడిన భక్తులు సేదతీరారు..30 నిమిషాలపాటు పడిన వర్షంతో, తిరుమల కొండలపై చల్లని వాతావరణం ఏర్పడింది.. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే ఉంటుంది..ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు,,భారీ వర్షంతో తిరుమల వీధుల్లో నీళ్లు ప్రవహించారు..వర్షం కారణంగా కొండలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు తగ్గింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *