అమరావతి: ముంబైలోని నవసేవా పోర్ట్ లో (ఒక తియ్యని వేర్లు గల మొక్క.ఈ వేర్లు చాలా తియ్యగా ఉంటాయి) లైకోరైస్ కు హెరాయిన్ కోటింగ్ వున్న సుమారు 22 టన్నుల పదార్దలతో కూడిన కంటైనర్ను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కమీషనర్ HGS ధాలివాల్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,725 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న అతిపెద్ద కేసుల్లో ఇదొకటి అని వెల్లడించారు..కంటైనర్ను ఢిల్లీకి తరలించారు..నార్కో టెర్రర్ మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో,, అంతర్జాతీయ డ్రగ్ మాఫీయా మన దేశంలోకి డ్రగ్స్ ను పంపడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారనేందుకు,ఈ కంటైనర్ లో రవాణ అవుతున్న లైకోరైస్ ఉదాహరణ అని పేర్కొన్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.