అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసే దిశగా సన్నాహకాలు చేస్తొంది..ఈ నెల 26 షార్ నుంచి భారీ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు..GSLV MARKతో LVM3-M3 మిషన్ ద్వారా UK దేశానికీ చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనునుంది..ఈ ప్రయోగం పూర్తి వాణిజ్య పరమైన రాకెట్ ప్రయోగం.. శాస్త్రవేత్తలు షార్ లోని 2వ వాహక ప్రయోగ వేదిక మీద నుండి ఈ LVM3-M3 రాకెట్ ప్రయోగం చేయనున్నారు..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 26న ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.. 5805 Kgలు బరువు కలిగి ఉన్న UK దేశానికి చెందిన 36 ఉపగ్రహాలను 450 Km ఎత్తులో ఉన్న Low Earth Orbit లోకి పంపనున్నది..ఈ ప్రయోగం విజయవంతం చేసి తద్వారా ఇస్రో రోదసీ వాణిజ్యంలో తనకంటూ స్థానం సృష్టించుకోనున్నది.. ఇస్రో వాణిజ్య విభాగం NSIL రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి 1,000 కోట్ల రూపాయలతో OneWebతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే.. 36 One Web ఉపగ్రహాలను మొదటి బ్యాచ్ను క్రింద గత సంవత్సరం అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.