CRIME

ఫైవ్ స్టార్ హోట్ కు ధీటుగా జబల్‌పూర్ ఆర్టీఓ నివాసం-సోదాల్లో బయట పడిన అవినితి సోమ్ము

అమరావతి: అవినితికి పరకాష్టగా నాయకులు అనుకుంటే వారిని తలతన్నెరీతిలో ప్రభుత్వ అధికారులు వున్నరు అనడానికి ఎన్నో ఉదాంతలు వెలుగు చస్తూనే వున్నాయి..ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో వెలుగుచూసిన ఓ ఆర్టీఓ అధికారి నిర్వాకమే నిదర్శనం. ఆర్థిక నేర విభాగం అధికారులు(EOW) ఆగష్టు(గురువారం) 18న జబల్‌పూర్ నగరంలోని రోడ్ ట్రాన్స్ పోర్టు(RTO) అధికారి సంతోష్ పాల్ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు..ఇంట్లోకి అడుగుపెట్టిన EOW అధికారుకు ఇంట్లోని వసతులు చూసి దిమ్మతిరిగిపోయింది..10 వేల చదరుపు అడుగుల్లో నిర్మించిన ఇంట్లో 5 స్టార్ హోటల్‌లోని ప్రతి సౌకర్యం అక్కడ కన్పించింది..సదరు ఆర్టీఓ ఇంట్లో, స్విమ్మింగ్ ఫూల్, ఖరీదైన బాత్‌‌టబ్, మినీ బార్, హోం థియేటర్, ఇంట్లోనే సంతోష్ పాల్‌కు ప్రత్యేకంగా ఆఫీస్ వసతి,ఇంద్రలోకంను తలతన్నె బెడ్ రూమ్ లాంటి అతి ఖరీదైన ఫర్మిచర్ లు దర్శనం ఇచ్చాయి..అధికారుల విచారణలో బయటపడిన విషయాలు ఏమిటి అంటే,,ఈ భార్యాభర్తలకు మొత్తం ఆరు సొంత ఇళ్లు,,ఒక ఫామ్ హౌస్,,అలాగే ఖరీదైన కారు,మరో SUV,,రెండు ఖరీదైన టూవీలర్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.. సంతోష్ పాల్ భార్య లేఖా పాల్ కూడా అదే కార్యాలయంలో క్లర్క్‌ గా పనిచేస్తోంది..సంతోష్ పాల్‌,,అతని భార్య,అవినితిపై ఫిర్యాదులు అందడంతో అధికారులకు రంగంలోకి దిగారు..అలాగే అధికారులు జరిపిన సోదాల్లో రూ.16 లక్షల నగదు,, బంగారు ఆభరణాలు,,సిర్థాస్థి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక నేర విభాగం ఎస్పీ దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ తెలిపారు..ఆ భార్యాభర్తల జీతాలతో పోలిస్తే వారి ఆస్తులు 650 రెట్లు ఎక్కువగా ఉన్నాయని,,అవినీతి సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ భార్యాభర్తలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

7 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

13 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.