అమరావతి: ట్రైయిన్ లోకో పైలట్స్ నిర్లలక్ష్యంగా వ్యవహారించడంతో,,పైలట్స్ లేకుండా గూడ్స్ ట్రైయిన్ దాదాపు 100 కీ.మీ వేగంగా 70 కీ.మీటర్ల దూరం ప్రయాణించిన సంఘటన ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్లితే…53 వ్యాగన్స్ తో ఉన్న గూడ్స్ ట్రైయిన్ నెంబరు (14806R) కటింగ్ చిప్స్(చిన్న చిన్న రాళ్లు) లోడ్ తో కశ్మీర్ నుంచి పంజాబ్ కు బయలుదేరింది..జమ్ములోని కథువా రైల్వేస్టేషన్ ఆగింది..ఇంజన్ లోని లోకోపైలట్,,అసిస్టెంట్ లోకోపైలట్ లు ఇద్దరు హ్యండ్ బ్రైక్ వేయకేండా మర్చిపోయి డ్యూటీ దిగిశారు..పఠాన్ కోట్ వైపు వెళ్లె ఈ రైల్వేట్రాక్ ఏటవాలుగా వుండడంతో,ట్రైయిన్ తొలుత నెమ్మదిగా ముందుకు కదలింది..క్రమేపి వేగం పుంజుకుని గంటలకు దాదాపు 100 కీ.మీటర్లకు చేరుకుంది..లోకో పైలట్స్ లేకుండా ట్రైయిన్ వేగంగా దూసుకుని వెళ్లుతున్న సంగతి గమనించిన అధికారులు ఆప్రమత్తం అయ్యారు..ఈ రూట్ దాదాపు అన్ని రైల్-రోడ్ లెవల్ క్రాసింగ్స్ క్లోజ్ చేశారు.. గూడ్స్ ట్రైయిన్ ను పఠాన్ కోట్,,కండ్రొలి,,మిర్తాల్,,బంగ్లా,ముకేరియా స్టేషన్స్ లో అపేందుకు అన్ని విధాలు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది..ముకేరియా స్టేషన్ దాటిన తరువాత రైల్వే ట్రాక్ సెక్షన్ ఎత్తుగా వుంటుంది..దింతో గూడ్స్ ట్రైయిన్ స్లో అయింది..వెంటనే అధికారులు చాక్యచక్యంగా వ్యవహరించి,ఉచ్చిబస్సీ స్టేషన్ వద్ద గూడ్స్ ను నిలిపి వేశారు..ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి ప్రాణ,,ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.. జరిగిన విషయం రైల్వే మంత్రి ఆశ్వనివైష్ణవ్ కు తెలిసింది..వెంటనే మంత్రి విచారణకు ఆదేశించారు..రైల్వే అధికారులు స్పందిస్తు,,మానవ తప్పిదాల కారణంగా ఈలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని,,ఆసలు ఈ సంఘటన ఎలా చోటుచేసుకుందొ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తునమని జమ్ముకాశ్మీర్ రైల్వేడివిజన్ ట్రాఫిక్ మేనేజర్ పాఠక్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.