AMARAVATHI

మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖపట్నంకు చేరుకున్న జనసేనాని

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన బాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు.అదే సమయానికి అధికారపార్టీకి చెందిన మంత్రులు,నాయకులు విమానాశ్రయంకు చేరుకొవడంతో కొంత సేపు ఉద్రికత్త పరిస్థితి చోటు చేసుకుంది.వెంటనే పోలీసులు ఆప్రమత్తమై పరిస్థితిని కంట్రోల్ చేశారు.అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో విశాఖ జిల్లా పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జన సైనికులుఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి కారుపై నిలబడి అభిమానులకు పలకరిస్తూ ముందుకు సాగారు.విశాఖనగర వీధుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం రోడ్లపై ఉండడంతో,పవన్ కాన్వయ్ నెమ్మదిగా సాగుతొంది.

అధికారపార్టీ అడుతున్న నాటకం:-మంత్రుల కార్లపై తమ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారంటూ దుష్పచారం చేస్తున్నరంటూ జనసేన నాయకుడు నాదెండ్ల.మనోహర్ మండిపడ్డారు.తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణలో వుంటారని,,ఈలాంటి దాడులు చేసే సంస్కృతిని జనసేన ఎప్పుడు ప్రొత్సహించదని,,దాడులు చేసే సంస్కృతి వైసీపీదే అని ఆరోపించారు.

Spread the love
venkat seelam

Recent Posts

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

13 seconds ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

2 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

23 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

This website uses cookies.