అమరావతి: వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనసేన లీగల్ టీం అండగా ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాయలంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక హక్కులకు పోలీసులు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.115 మందికి పైగా అటెంటివ్ మర్డర్ కేస్ పెట్టారని, నాయనిపుణులతో చర్చించి కొంతమందికి స్టేషన్ బైల్ ఇప్పించగలిగామన్నారు. జనసేనానులు బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. న్యాయపర అంశాల్లో జనసేన శ్రేణులను చైతన్యపరుస్తామని, ప్రజా సమస్యలపై మరింత బలంగా గొంతు వినిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే కాలరాస్తే న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
This website uses cookies.