అమరావతి: శ్రీదేవీ కుమార్తె,,బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు (మార్చి 6).సందర్భంగా జాన్వీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్,,శ్రీదేవికి చెల్లెలు అయిన మహేశ్వరి,,జాన్వీ కపూర్ కు చిన్నమ్మతో కలసి శ్రీవారిని దర్శించుకుంది..మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం సాగుతొంది.. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్,,పార్టీలు,,మూవీ ఈవెంట్లలో కలసి కనిపిస్తున్నారు..ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ,, శిఖర్ కలిసి హాజరయ్యారు..
ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తున్నారు… డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కనిపించనుంది..ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది..అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టులోనూ జాన్వీ ఎంపికైంది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.