NATIONAL

ఝార్ఖండ్‌ సీ.ఎం హేమంత్ సోరెన్ ఎమ్మేల్యే సభ్యత్వం రద్దు చేసిన గవర్నర్

అమరావతి: జెఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్‌ పాలనకు ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో,,ఈసీ సిఫారసుల మేరకు సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బైస్‌ రద్దు చేశారు..తనకు తానే మైనింగ్‌ కేటాయించుకున్నారని సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి..ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం (EC) సిఫార్సు చేసింది..రాష్ట్ర మైనింగ్ శాఖకు కూడా ముఖ్యమంత్రి చేతిలో వుండడంతో,,గత సంవత్సరం తనకు రాయి మైనింగ్ లీజును కేటాయించడానికి తన పదవిని దుర్వినియోగం చేసినందుకు సోరెన్ దోషిగా తేలిందని వర్గాలు తెలిపాయి..ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ హేమంత్‌ సోరెన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని,,అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించింది..శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్‌ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

9 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

11 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

15 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

16 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

19 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.