మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని జో బైడెన్
అమరావతి: ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ (విమానం) ఎక్కే సమయంలో మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని లోపలికి వెళ్లాడు..జో బైడెన్ విమానం మెట్లపై కాలు జారిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు..జోబైడెన్ వేదికలపై ప్రసంగించిన తరువాత ఒక వైపు వెళ్లాల్సి వుండగా,,మరో వైపుకు వెళ్లడం,,అలాగే వేదికలపైన ఇతర దేశాధినేతులు వున్న సమయంలో వారిని వెనుక నుంచి వచ్చి తట్టి పలకరించడం లాంటి సంఘటనలు షారా మాములే…కాలు జారిన సంఘటనలు అయితే 2021లో జార్జియా నుంచి బయలుదేరిన సమయంలో కాలు జారి పడిపోయారు.. ఆటు తరువాత 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు..అలాగే అమెరికా సమ్మిట్కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్కు వెళ్లే ముందు అడుగులు వేస్తున్నప్పుడు జో బైడెన్ తడబడ్డారు..దేశాధ్యక్షలుగా వున్న వారు ఫిటెనెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. వయస్సు పెరిగిన వాళ్లకు ఇలాంటి సమస్యలు మాములే…జోబైన్ కు శరీరం సహకరించడం లేదు పాపం..?
Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k
— Liz Churchill (@liz_churchill9) February 22, 2023