అమరావతి: భారతదేశంలో మారహోమాలకు పాల్పపడి,విదేశాల్లో ఆక్రయం పొందుతున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరే టపా కట్టేస్తున్నారు..ఈ నేపధ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ మోస్ట్ వాంటెడ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు..సిక్క ఫర్ జస్టిస్ అనే సంస్థకు అతన సహాయ సహకారలు అందిస్తున్న నిజ్జర్ సింగ్ పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడడంతో భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది.. 2022వ సంత్సరంలో జలంధర్ నగరంలో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని హర్దీప్ సింగ్ పై ఆరోపణలు రావడంతో (NIA) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని పట్టిచ్చిన వారికి రూ.10లక్షల రివార్డు ప్రకటించింది..పూజారి హత్యకు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) కుట్ర పన్నింది..గతంలో భారత్ పై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నిన కేసులో నిజ్జర్ పై NIA చార్జిషీట్ కూడా దాఖలు చేసింది..కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని పంజాబీల ఆధిపత్యం ప్రధర్శించే సర్రే నగరంలోని గురునానక్ గురుద్వారా వద్ద హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి వేశారు..నిజ్జర్ సింగ్ సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.