AMARAVATHI

రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా-కన్నా.లక్ష్మీనారాయణ

రాజకీయ దరుద్దేశంతోనే విమర్శలు-జీవీఎల్‌ నరసింహారావు

అమరావత: కొద్ది సేపటి క్రిందట బీజేపీకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా.లక్ష్మీనారాయణ రాజీమానా లేఖను బీజేపీ అధ్యక్షడు జె.పీ నడ్డాకు పంపించారు..బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలను కన్నా మీడియాకు వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు..2014లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానన్నారు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు..2019లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించానని,,ఇప్పటికి ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందని చెప్పారు..రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు..సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు..పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు..త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

రాజకీయ దరుద్దేశంతోనే విమర్శలు:- కన్నా లక్ష్మీనారాయణ,,సోము వీర్రాజుపై కన్నా చేసిన ఆరోపణల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది..కన్నా రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలతో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడారు..సోము వీర్రాజు వల్లే తాను రాజీనామా చేశానని కన్నా అంటే, రాజకీయ దరుద్దేశంతోనే ఆయన విమర్శలు చేశారంటూ జీవీఎల్‌ కౌంటర్‌ ఇచ్చారు.. తనపై కన్నా చేసిన విమర్శలకు స్పందించనన్నారు..పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, అధిష్టానం సూచనతోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకుంటున్నారని,,సోముపై కన్నా చేసిన ఆరోపణలు సముచితం కాదంటూ జీవీఎల్‌ పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

10 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

13 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

13 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

15 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.