హైదరాబాద్: పాత సంవత్సరంను వీడ్కొలు పలుకుతూ,కొత్త సంవత్సరంకు స్వాగతం పలికేందుకు నగరంలోని యువత పుల్ జోష్ తో సిద్దమౌవుతున్నారు.ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం 31వ తేది ఆర్దరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది..డిశంబరు 31 శనివారం కావడంతో,,ఆ రోజు ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోనున్నారు..పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది..త్రీ స్టార్, ఫైవ్ స్టార్, పబ్బులు, క్లబ్బులకు పోలీసులశాఖ నిబంధనలు విడుదల చేసింది.రూల్స్ రిలీజ్ చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని తెలిపింది..31 రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు నెక్లెస్ రోడ్,, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే,, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు.. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తప్పని సరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించేలా చర్యలు చేపట్టారు..మద్యం మత్తులో వాహనాలు నడిపినా,,ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని సిటీ పోలీసులు హెచ్చరించారు.
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
This website uses cookies.