అమరావతి: భారతదేశ సహనాని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి పరీక్షించాడు..తొలి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మహమ్మద్ ముయిజ్జు,,మన దేశంపై మరో సారి నోరుపారేసుకున్నారు.. మే 10వ తేదీ తరువాత భారత సైన్యం మాల్దీవుల్లో ఉండరని,, చివరికి సివిల్ దుస్తుల్లో కూడా తమ భూభాగంపై ఉండనిచ్చేది లేదన్నారు..మాల్దీవులు,, చైనాదేశం మధ్య సైనిక సహకారంపై కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ విషం చిమ్మేడు..భారత సైన్యం మన భూభాగంపై ఎలాంటి దుస్తుల్లోనూ కనిపించదని,,ఈ విషయం నేను ఎంతో విశ్వాసంతో మీకు తెలియచేస్తున్నాను అని వారి దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు.. తన అటోల్ పర్యటనలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత సైన్యాన్ని తిరిగి వెనక్కు పంపించడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని,, అయితే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు.. స్థానిక ప్రజలకు మానవతా సాయం,, వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నారు.. భారతదేశంను కాదనుకుంటున్న మాల్దీవులతో శ్రీలంక ఎలా ముందుకు సాగుతుందొ వేచి చూడాలి.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.