అమరావతి: చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మా తప్పించుకుని క్షేమంగా వున్నాడంటూ మావోయిస్టు పార్టీ దృవీకరిస్తూ లేఖ విడుదల చేసింది..హిడ్మా మృతి అంటూ జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది.. మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాల వేట కొనసాగుతోంది..మావోయిస్టుల కోసం గాలింపును తీవ్రం చేసిన క్రమంలో బుధవారం మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో హిడ్మా ఉన్నాడనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ నిర్వహించింది..ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందినట్లు వార్తాలు అందాయి..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.