అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొవడంతో లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఆదివారం రాత్రి సమయంలో కొంత మంది వ్యక్తులు,ఒక బోటులో పార్టీ చేసుకొవడం,,ఈ ప్రమాదంకు దారి తీసిందని స్థానికలు ఆరోపిస్తున్నారు..ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా,, మరో 40 బోట్లు తీవ్ర దెబ్బతిన్నాయి.. రూ.30 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక ఆంచనాలు వున్నాయి.. రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని,, గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించాయని డీసీపీ ఆనందరెడ్డి తెలిపారు. బోట్లలో సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటల తీవ్రత పెరిగిందని,, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ తెలిపారు..ఈ ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..బోట్లు అగ్నికి అహుతి కావడంతో దాదాపు 3 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. భారీగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.. ప్రమాదం జరిగేందుకు బోట్లల్లో పార్టీ చేసుకున్న యువకులు పరారయ్యారని,,వారికోసం గాలిస్తున్నామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.