క్రికెట్ అడుతున్న ఎస్.ఐపై కాల్పులు..
అమరావతి: జమ్మూకశ్మీరులోనికి,, కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు ఆదివారం రాత్రి యత్నించారు..ఆప్రమత్తంగా వున్నకేంద్ర భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయని ఆర్మీ అధికారులు తెలిపారు.. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు..ఇటీవల కాలంలో పాకిస్థాన్ నుంచి తరచూ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సరిహద్దుల్లో ప్రయత్నిస్తున్నరని,, చోరబాట్లను ఆరికట్టేందుకు సరిహద్దుల్లో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయన్నారు..కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి,, పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు కూడా గాయపడ్డారు.. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం అదే స్థాయిలో తిప్పికొట్టింది..సరిహద్దు గ్రామాలైన కథువా, సాంబా, రాజౌరి జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం 14,480 బంకర్లను నిర్మించింది..పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి కాల్పుల జరుగుతున్న నేపధ్యంలో జమ్మూకశ్మీరులోని ఆర్నియా ప్రాంతంలో ప్రజలు తలదాచుకునేందుకు బంకర్లను సిద్దం చేశారు..
లష్కరే తోయిబా ఉగ్రవాదులు:- ఇదే సమయంలో ఆదివారం శ్రీనగర్ ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న పోలీసు సబ్ ఇన్ స్పెక్టరును ఓ ఉగ్రవాది తుపాకీతో కాల్చి చంపారు.. ఎస్ఐను తామే కాల్చి చంపినట్లు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రకటించారు..పాక్ రేంజర్ల కాల్పులు, ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, ఎదురుకాల్పుల సంఘటనలతో జమ్మూకశ్మీరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.