నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం.రామనారాయణరెడ్డి ఇటీవల కాలంలో అధిష్టానంపై ఆసహానం వ్యక్తం చేస్తూ,అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు అనుకుంతా స్థాయిలో జరగడంలేదంటూ నేరుగానే విమర్శలు చేశారు..ఆనం వ్యాఖ్యలను నిశతంగా గమనించిన అధిష్టానం,,ఆనంకు చెక్ పెడుతూ వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్కుమార్ను నియమించారు..అధిష్టానం ఆలోచనలు ముందుగానే ఉహించిన ఆనం,,తను ఎమ్మెల్యే ఉండగానే,,మరోక వ్యక్తి తను కూర్చున్న కూర్చీని లాకునేందుకు ప్రయత్నిస్తూన్నాడు అంటూ,,పరోక్షంగా నేదురుమల్లి పేరును ప్రస్తావించారు..ఆనం ఉహించినట్లుగానే,, అధిష్టానం,,వెంకటగిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మేల్యే,, సమన్వయకర్త అయిన ఆనంను ప్రక్కన పెడుతూ,,రామ్ కుమార్ రెడ్డిని, వెంకటగిరి సమన్వయకర్తగా నియమించింది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.