.అమరావతి: బుల్లి తెరపై నమస్కారం వార్తల్లోని ముఖ్యంశాలు అంటూ దూరదర్శన్లో తొలిసారి తెలుగు వార్తను చదివి, శాంతి స్వరూప్ శుక్రవారం మృతి చెందారు..రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్లో 10 సంవత్సరాలు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు..టీడీ మాధ్యమాల్లో ప్రసారమైన తెలుగు వార్తల్లో మొట్టమొదటి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.. 1983 నవంబర్ 14న సాయంత్రం 7:00 గంటలకు తొలిసారిగా తెలుగులో వార్తలను ప్రసారం చేశారు.. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్లో పని చేశారు. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.