అమరావతి: ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్దాస్ పై ASI కాల్పులు జరిపారు..అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో రెండు బుల్లెట్లు చాతీలోకి దూసుకెళ్లాయి..వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి,,అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భువనేస్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు..ఆదివారం ఝార్సుగూడ బ్రిజరాజ్ నగర్లోని గాంధీచౌక్ వద్ద రెండు మునిసిపాల్ కార్పొరేషన్ బిల్డింగ్స్ ను ప్రారంభించేందుకు మంత్రి వచ్చాడు..తన కారుదిగి వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు..DGP సునీల్ బాన్స్ ల్ మీడియాతో మాట్లాడుతూ గాంధీ చౌక్ పోలీసు ఆవుల్ పోస్ట్ లో ASIగా పనిచేస్తున్న గోపాల్ దాస్,,పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారని వెల్లడించారు..అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నమని,, త్వరలో అన్ని వివరాలు తెలియచేస్తామన్నారు..(అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి మృతి చెందారు.)
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.