అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చేశారు.వివరాల్లోక వెళ్లితే… పుల్కిత్ ఆర్య ఉత్తరాఖండ్ మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు. రిషికేశ్లో వనతార పేరుతో రిసార్ట్ నడుపుతున్నాడు..అందులో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేస్తొంది. సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 6 గంటలు అయిన ఆమె ఇంటికి రాకపొవడంతో,అంకిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను,మేనేజర్,అకౌంటెంట్ ను అరెస్ట్ చేశారు.తొలుత కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన పుల్కిత్ ఆర్యను, పొలీసులు తమదైన శైలీలో విచారించగా, ఓ వివాదం కారణంగా అంకితా భండారికి మద్యం తాగించి,చిల్లా కాలువలోకి తోసేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన SDRF బృందాలు అంకితా భండారి మృతదేహన్ని బయటకు తీశారు. ఆ తర్వాత డెడ్ బాడీని రిషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు.
రాష్ట్రంలోని అన్ని రిసార్ట్ ల నిర్వాహకులను విచారించాలని జిల్లా మేజిస్ట్రేట్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్ట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి రేణుకాదేవి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసినట్లుగా సీఎం వెల్లడించారు.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.