AMARAVATHI

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే-పవన్

హైదరాబాద్: నేను తెలంగాణలో పర్యటించక పోయినా జనసేనపార్టీ ఇక్కడ బలంగా ఉందంటే అది మీ అభిమానమేనని,,మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత,, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్ లో బిజేపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి పునాది పడిందన్నారు..ప్రభుత్వం కౌలు రైతులను రైతులే కాదనడం దారుణమన్నారు..ధరణిలో వెబ్ సైట్ లో లోపాలున్నాయని విమర్శించారు.. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు..‘‘శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు నన్ను కలిశాడు..అప్పుడే అతనిలో పర్యవరణం పట్ల వున్న మమకారం అర్ధమైందని,, తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివనే నిదర్శనం అన్నారు..సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేనపార్టీ ఒక్కటే అని చెప్పారు.. బీఆర్ఎస్ ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను తెలంగాణలో తిరగక పోవడమే అని తెలిపారు..తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నాను,,,ఎవ్వరు కలసి వచ్చినా,, రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా నిలబడతాను అని గుజరాత్ వెళ్లి కలసి తెలియచేసిన విషయంను వెల్లడించారు.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే అని స్పష్టం చేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

12 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

12 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

18 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.