నెల్లూరు: ఏ.పి,,తెలంగాణలో 60 వేల మంది క్యాడెట్స్ కు అన్ని కాలేజ్స్ లో అవకాశం కల్పిస్తామని ఏ.పి,,తెలంగాణ రాష్ట్రాల NCC డిప్యూటివ్ డైరెక్టర్ జనరల్ వి.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు..గురువారం నెల్లూరు నగరంలోని NCC కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ NCCలో విద్యార్దులు చేరడంతో వారికి క్రమశిక్షణ,జాతీయ భావం అలవర్చుకుంటారని తెలిపారు.అలాగే NCC క్యాడెట్స్ కు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు పలు రిజర్వేషన్స్ వున్నాయని,,మల్టినేషనల్ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో, NCC అభ్యర్దులకు ప్రాముఖ్యతను ఇస్తాయన్నారు. NCC క్యాడెట్స్ గా చేరిన విద్యార్దులకు సైబర్ సెక్యూరీటీ,, మల్టిలాంగ్వేజ్,,గ్రూప్ డిస్కషన్స్ లో శిక్షణ,,రైఫిల్ ను ఉపయోగించడం నేర్పించడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్,,లెప్లినెంట్ కమాండర్స్ ఆర్.ముకుందన్,,వినయ్,,రామచంద్రన్,,సివిల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.