అమరావతి: మరో 3 నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపద్యంలో రాష్ట్రంలో అధికార,,ప్రతిపక్షలు వ్యూహలకు పదును పెడుతున్నాయి.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం విజయవాడకు చేరుకున్నారు..గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రిసీవ్ చేసుకుని లోకేష్,, ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు..రాష్ట్రా ఎన్నికల్లో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశమున్నట్లు సమాచారం..నేడు చంద్రబాబుతో పీకే భేటీ కావడంతో ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది.,అప్పట్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది..ఈ సారి జనసేనతో కలిసి పోటీ చేస్తామని టీడీనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది… ఏపీలో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఏయే సీట్లను ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిమగ్నమయ్యాయి.చ సర్వేల ఆధారంగా కొన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు, సీట్ల మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.