AMARAVATHI

బిర్సా ముండాకు నివాళు ఆర్పించిన ప్రధాని మోదీ

అమరావతి: జార్ఖండ్ లో పర్యటలో ప్రధాని నరేంద్ర మోదీ, బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును బుధవారం సందర్శించారు..నవంబర్ 15 బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.. “బిర్సాముండా” జార్ఖండ్ ప్రజల ఆరాధ్య దేవుడు…బ్రిటీషువారిని ముప్పు తిప్పలు పెట్టిన ఆదివాసీల దేవుడుగా కీర్తించబడుతున్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు…బిర్సా ముండా జార్ఖండ్ లోని ఖుంటి జిల్లాలోని ఉలిహతులో 1875 నవంబర్ 15న జన్మించారు.. ఉలిహతులో బిర్సా ముండా విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించిన ఆనంతరం బిర్సా కుటుంబ సభ్యులను కలుసుకున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.