AMARAVATHI

మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నా-ప్రధాని మోదీ

బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం..
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించినట్లు,,కాంగ్రెస్ పార్టీ BJPపై అసత్యప్రచారం చేసిందన్నారు.. తానూ స్వతంత్ర భారతంలో జన్మించానని,, తన ఆలోచనలు కూడా స్వతంత్రంగానే ఉంటాయన్నారు..బానిస మనస్సత్వతానికి పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు..BSNL, HAL, MTNL,Air India విమాన సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రధాని ఆరోపించారు..తమ ప్రభుత్వ హయాంలో BSNLకు చేయుతనిచ్చి 5G కూడా తీసుకొచ్చామన్నారు..HAL కూడా లాభాల్లో నడుస్తోందన్నారు.. LIC మూతపడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టించిందని,,అయితే నేడు LIC షేర్ ధర రికార్డ్ స్థాయిలో ఉందని లెక్కలతో సహా వివరించారు..కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్లు వుండగా ప్రస్తుతం రూ.75 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు..కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందన్నారు.. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని,, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే చాలా సుదీర్ఘంగా మాట్లాడారని, అంత సమయం ఆయన ఎలా మాట్లాడారని ఆలోచించానన్నారు..వారి పార్టీకి సంబంధించిన ఇద్దరు కమాండర్లు లేరని,,ఈ ఆవకాశంను ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నట్లు గుర్తించానన్నారు..
బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం:- కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని,,పత్రికా స్వేచ్ఛను మంటగిలిపిందని విరుచుకుపడ్డారు.. ఉత్తరం,, దక్షిణం పేరుతో దేశ ప్రజల్ని విడదీస్తోందన్నారు.. విపక్ష పార్టీల దుస్థతికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని,, ఫెడరలిజం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు చెబుతుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. భారీ స్థాయిలో భారత భూభాగాన్ని అప్పటి ప్రధానమంత్రి నెహ్రు, శత్రు దేశాలకు అప్పగించిందని విమర్శించారు.. కాంగ్రెస్ వి అన్నీ బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలంను,దేశ ప్రజలపై రుద్దిందని మండిపడ్డారు..రాజ్ పథ్ ను కర్తవ్ పథ్ గా మర్చలేకపోయిందని విమర్శించారు..కాంగ్రెస్ పార్టీకి స్టార్టప్ లాగా యువరాజు రాహుల్ నడిపిస్తున్నారని,, అయితే ఆ కంపెనీ ఎంతకీ స్టార్ట్ అవడం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

35 mins ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

48 mins ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

5 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

23 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.