అమరావతి: దేశంలో UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు (RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది..UPI చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది..UPI చెల్లింపు ప్రక్రియను చాలా సులభతరం చేసింది..అయితే ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులకు లక్ష రూపాయల వరకు పరిమితి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..దీంతో పరిమితిని పెంచుతూ, ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.5 వరకు కూడా UPI చెల్లింపులకు అవకాశం కల్పించారు..అంతే కాకుండా ఆసుపత్రులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. ఈ నేపధ్యంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో తెలిపారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.