నెల్లూరు: సంగం బ్యారేజ్ ను ఈ నెల 6వ తేదిన సి.ఎం జగన్ ప్రారంభిస్తారని,దింతో వేల ఎకరాలకు సాగు నీరు అందుతుని వ్యవయసాశాఖ మంత్రి కాకాణి అన్నారు.శనివారం కలెక్టర్ ప్రాంగంలోని తిక్కనభవన్ లో నిర్వహించి సమీక్షా సమావేశం అనంతరం అయన మీడియాకు వివరాలు వెల్లడించారు.